Monday, 29 November 2021

సీఎం సొంత జిల్లాలో సజ్జలకు నిరసన సెగ; పరిహారం సరిపోదన్న బాధితులు, సర్ది చెప్పిన సజ్జల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు, వరదలు ముంచెత్తుతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాయలసీమ ప్రాంతంలో వర్షాలు, వరదలతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వరద ముంపు ప్రాంతాలలో బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టినా అవి అరకొరగా ఉన్నాయి అన్న టాక్ వినిపిస్తుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, వైసీపీ ముఖ్య నేతలకు ప్రజల నుండి నిరసన వ్యక్తమవుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EaI5yG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour