Monday, 29 November 2021

గురుద్వార వద్ద పాకిస్తానీ మోడల్ రచ్చ రచ్చ: క్షమాపణలు చెప్పేంత వరకూ వదలని సిక్కులు

న్యూఢిల్లీ: కర్తార్‌పూర్.. పాకిస్తాన్‌లోసి పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం. సిక్కులు ఆరాధించే గురు నానక్ బోధనలను సాగించిన స్థలంగా భావిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా కర్తార్‌పూర్ గురుద్వార దర్బార్ సాహిబ్‌ను సందర్శించాలని కోరుకుంటుంటారు. అలాంటి గురుద్వార ఆవరణలో పాకిస్తాన్‌కు చెందిన మోడల్ సౌలెహా ఫొటోషూట్ చేశారు. కర్తార్‌పూర్ గురుద్వార వద్ద ఆ మోడల్ ఓ కమర్షియల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D5W1Zl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour