ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెండున్నారేళ్ల పాలన పూర్తి చేస్తన్న సమయంలో కొత్త అడుగులు వేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యత తమ విధానం అని చెప్పిన సీఎం..ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తెలంగాణ సీఎంతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. కేసీఆర్ సైతం ఏపీకి వచ్చి సమావేశాల్లో పాల్గొన్నారు. కానీ, ఆ తరువాత ఇద్దరి మధ్య అటువంటి సమావేశాలు నిలిచిపోయాయి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bEKwN7
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment