Wednesday, 3 November 2021

మూడు వేల ఓట్లా - ఠాగూర్‌ సమక్షంలోనే నేతల ఫైర్ : భట్టి వర్సెస్‌ రేణుకా చౌదరి - వార్నింగ్..!!

హుజూరాబాద్ బై పోల్ తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి సమస్యగా మారింది. పార్టీ పరాజయం కంటే పార్టీకి వచ్చిన మూడు వేల ఓట్లు నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు పార్టీ ఓట్లు ఏమయ్యాయనే ప్రశ్నలు మొదలయ్యాయి. రేవంత్ పైన గుర్రుగా ఉన్న సీనియర్లు కొందరు ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ ఫలితాలకు తానే బాధ్యత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bCFOQb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour