Tuesday, 23 November 2021

తీర్మానం వెనక్కి తీసుకుంటున్నాం! మండలిని రద్దు చేయకండి ప్లీజ్.!కేంద్రానికి సీఎం జగన్ నివేదన.!

అమరావతి/హైదరాబాద్ : మండిలి రద్దు అంశంలో ఏపి ముఖ్యమంత్రి జగన్ మసను మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఆవేశంతో తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే అనర్థాలు అనేకం అని భావించిన జగన్ శాసన మండలి రద్దు బిల్లును ఉపసంహరించుకోబోతున్నట్టు సంకేతాలిస్తున్నారు. దీంతో మండలి రద్దు విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికి గతంలో చేసిన తీర్మానాన్ని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nIgYVJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour