Tuesday, 23 November 2021

ఎట్టకేలకు పీయూష్ గోయల్‌తో కేటీఆర్ బృందం భేటీ.. యాసంగి పంటపై ప్రధాన చర్చ

యాసంగి పంట కోనుగుల అంశంపై టీఆర్ఎస్- బీజేపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద స్పష్టత కోసం మంత్రుల బృందం ఢిల్లీలో మకాం వేసింది. అయితే కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్‌ గోయల్‌ మాత్రం ప్రతినిధి బృందంతో తేలికగా సమావేశం కాలేదు. వాయిదాలు పెట్టి, అపాయింట్ మెంట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DOhDKK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour