Thursday, 18 November 2021

ప్రధాని సూచన తిరస్కరించిన రైతులు-చట్టాలు రద్దయ్యాకే ఇంటికెళ్తామన్న తికాయత్

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాల్ని రద్దు చేస్తున్నట్లు ఇవాళ ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై రైతు సంఘాలు స్పందించాయి. వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని చేసిన ప్రకటనను వారు పూర్తిగా నమ్మడం లేదు.దీంతో వాస్తవంగా రైతు చట్టాలు రద్దయ్యాకే తాము ఇళ్లకు వెళ్తామని ప్రకటించాయి. ప్రధాని మోడీ ఇవాళ రైతులను ఉద్దేశించి ప్రసంగం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3HAPlG3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour