ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు ఎమ్మెల్సీలను ప్రకటించిన టీఆర్ఎస్ తాజాగా.. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని ఖరారు చేసారు. కొంత కాలంగా ఎమ్మెల్సీ రేసులో ప్రచారంలో ఉన్న మధుసూధనాచారిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తమ ప్రతిపాదన పంపింది తెలంగాణ రాష్ట్ర కేబినేట్.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DxkFDf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment