Wednesday, 10 November 2021

ఏపీలో సచివాలయ ఉద్యోగులకు చుక్కలు-ఖరారుకాని ప్రొబేషన్-ఆర్ధిక భారమే కారణం ?

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ప్రారంభించిన గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడుతున్నాయో తెలియదు కానీ అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తి చేసి పరీక్షలు నిర్వహించే విషయంలో వివాదం నెలకొంది. దీన్ని పరిష్కరించి కేవలం శాఖాపరమైన పరీక్షలతోనే వారిని పాస్ గా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qofDVX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour