Wednesday, 10 November 2021

మరియమ్మ లాకప్‌డెత్‌పై తెలంగాణ హైకోర్టు: ‘రూ.15 లక్షలు, ఉద్యోగం పోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేవుగా’ - ప్రెస్ రివ్యూ

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని అడ్డగూడూరు పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌కు గురైన మరియమ్మ కేసు విషయంలో హైకోర్టు స్పందించిన తీరు గురించి ఈనాడు వార్తా కథనాన్ని ప్రచురించింది. రాష్ట్రప్రభుత్వం మొదట అందజేసిన పోస్టుమార్టం నివేదికకు.. తరువాత మేజిస్ట్రేట్ నివేదికతో పాటు సమర్పించిన పోస్ట్ మార్టం నివేదికకు పొంతన లేకపోవడం పై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒంటిపై గాయాలున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n5hhJX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour