Monday, 22 November 2021

మండలిలో బిల్లుల రద్దుపై ఉత్కంఠ - హైకోర్టు అంగీకరిస్తుందా ? ఆ తర్వాతే కొత్త బిల్లు కార్యాచరణ

ఏపీలో మూడు రాజధానుల బిల్లుల్ని రద్దు చేస్తూ నిన్న ఏపీ శాసనసభ నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో అసెంబ్లీ, గవర్నర్ ఆమోదం పొందిన ఈ బిల్లులు సహజంగానే రద్దయిపోయాయి. అయితే హైకోర్టుకు ఈ వివరాల్ని ప్రభుత్వం అందించేందుకు సమయం దొరకలేదు. దీంతో వచ్చే శుక్రవారం కల్లా ఈ వివరాలు తమకు సమర్పించాలని హైకోర్టు కోరింది. వీటిని పరిశీలించి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FIFtYT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour