Monday, 22 November 2021

ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి కవిత.. రాష్ట్ర రాజకీయాల్లోనే కేసీఆర్ తనయ, మళ్ళీ మంత్రి పదవిపై చర్చ

తెలంగాణ సీఎం కేసీఆర్ తన కుమార్తె కవితను జాతీయ రాజకీయాల్లోకి తీసుకు వెళతారు అన్న చర్చకు ఎట్టకేలకు తెరపడింది. కవితను రాజ్యసభ సభ్యురాలిగా పంపిస్తారని ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యంలో, ఫైనల్ గా కవిత మాత్రం తెలంగాణ రాజకీయాల్లోనే ఉండనున్నట్లుగా తేలిపోయింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఆమెకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లోనే కవిత కీలకంగా వ్యవహరించనున్నారని నిర్ధారణ అయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xfVdzN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour