Wednesday, 17 November 2021

పింఛన్ల రద్దుపై ఫిర్యాదుల వెల్లువ-జగన్ సర్కార్ కీలక నిర్ణయం-వీరికి మాత్రమే ఊరట

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు ఉపకరించిన కీలక హామీల్లో పెన్షన్ల పెంపు కూడా ఒకటి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓసారి మాత్రమే పెన్షన్ పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత మౌనంగా ఉండిపోతోంది. అయితే పింఛన్ల పెంపు సంగతి తర్వాత ఉన్న వారికే పింఛన్ తొలగిస్తుండటంతో ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పందనలో ఈ ఫిర్యాదుల వ్యవహారం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qMz1fn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour