Wednesday, 17 November 2021

ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ -ఏ చర్చకైనా సిద్దమన్న సీఎం జగన్ : బీసీ జనగణనపై తీర్మానం..!!

ఒక్క రోజుకే పరిమితం అనుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 26వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఆరు నెలలు పూర్తవుతున్న సమయంలో ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సి ఉంది. దీంతో..ప్రభుత్వం ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసింది. ఒక్క రోజు మాత్రమే సమావేశం నిర్వహించాలని.. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయి..కొత్త సభ్యులు వచ్చిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3noP9Sg
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour