కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన పద్మ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇవాళ రాష్ట్రపతి భవన్ లో ప్రధానం చేశారు. ఇందులో పలువురు అవార్డు గ్రహీతలు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు.ఇందులో పలువురు రాజకీయ నేతలు, క్రీడాకారులు, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారు ఉన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BUpmFq
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment