గుజరాత్ లోని అరేబియా సముద్ర తీరంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద మన మత్సకారుడిని పాకిస్తాన్ నేవీ సిబ్బంది తాజాగా కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్నారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం పది మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిపై కేసు నమోదు చేసింది. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో భారతీయ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31vtaAq
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment