Monday, 8 November 2021

గుజరాత్ తీరంలో మత్సకారుడి హత్య-కేంద్రం సీరియస్- 10 మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిపై కేసు

గుజరాత్ లోని అరేబియా సముద్ర తీరంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద మన మత్సకారుడిని పాకిస్తాన్ నేవీ సిబ్బంది తాజాగా కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్నారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం పది మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిపై కేసు నమోదు చేసింది. గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో భారతీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31vtaAq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour