Friday, 12 November 2021

తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు మళ్లీ ఉద్యమకారుడిగా మారతానని ప్రకటించారు. రైతులు పండించిన వరిని కేంద్రం సేకరించాల్సిందేనని ఆందోళనకు పిలుపునిచ్చారు. శుక్రవారం పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ధర్నాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరించారు. అటువైపు బీజేపీ కత్తి దూసింది. రాష్ట్ర

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31WcYbQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour