భారత విదేశాంగవిధానంలో కీలకంగా వ్యవహరిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఇవాళ యుద్ధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధాలు భరించలేనివి, వ్యయంతో కూడుకువన్నవంటూ ధోవల్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీలో జరిగిన ఐపీఎస్ ట్రైనీల పరేడ్ లో పాల్గొన్న ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే కాబోయే ఐపీఎస్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3c7oCCm
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment