Tuesday, 30 November 2021

వణికిస్తున్న తుపాను ముప్పు - నెల్లూరును వదలని వరద : జాతీయ రహదారిపై ఇక్కట్లు..!!

కొద్ది రోజుల క్రితం రాయలసీమను భారీ వర్షాలు..వరదలు అతలాకుతలం చేసాయి. భారీ నష్టం మిగిల్చాయి. ఇప్పటికీ నెల్లూరు జిల్లాను వరద వీడటం లేదు. ఇప్పుడు, తుపాను ముప్పు ఉత్తరాంధ్రను వణికిస్తోంది. దక్షిణ థాయ్‌లాండ్‌ వద్ద అండమాన్‌ సమీపంలో మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది అల్పపీడనంగా బంగాళాఖాతంలో ఏపీ, ఒడిశా తీరం వైపు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lpQjeJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour