Tuesday, 30 November 2021

గత ఐదేళ్లలో 6 లక్షల మంది భారత పౌరసత్వం వదులుకున్నారు: కేంద్రం

న్యూఢిల్లీ: గత ఐదేళ్ల కాలంలో (2017 నుంచి 2021 సెప్టెంబర్ 30) ఆరు లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని కేంద్రప్రభుత్వం పార్లమెంట్‌లో తెలిపింది. మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. 2017 ఏడాదిలో 1,33,049

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lmWvnR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour