Thursday, 18 November 2021

ఏపీలో కరెంటు వినియోగదారులకు ఊరట-ట్రూఅప్ ఛార్జీల నిలిపివేత-తాత్కాలికమేనా ?

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల భారం నుంచి తాత్కాలిక ఊరట దక్కింది. గత నష్టాల్ని ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై వేసి రెండు నెలలుగా వసూలు చేస్తున్న డిస్కంలు.. ఇప్పుడు తాజా బిల్లుల్లో మాత్రం వాటిని విధించలేదు. ఏపీఈఆర్సీ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా జారీ చేస్తున్న బిల్లుల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Dz14T0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour