Thursday, 18 November 2021

వాయిదా కోరితే రూ.50 వేలు చెల్లించాలి - పిటీషనర్లకు హెచ్చరిక : సీఎం జగన్ కేసుల్లో హైకోర్టు..!!

జగన్ అక్రమాస్తుల కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ కోరితే ఖర్చుల కింద రూ 50 వేలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి తమపై దాఖలైన కేసులను కొట్టేయాలని వివిధ చార్జిషీట్లలో నిందితులుగా ఉన్న సంస్థలు, వ్యక్తులు హైకోర్టులో క్వాష్‌, ఇతర పిటిషన్లు దాఖలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ntd3Mr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour