Tuesday, 9 November 2021

కుప్పంలో టీడీపీ నేతల అరెస్ట్ - కార్యకర్తలకు గాయాలు : హోరాహోరీగా మారిన ఎన్నిక...!!

టీటీపీ అధినేత సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాల్టీ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఎన్నిక సమయం దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. కుప్పంలో మున్సిపల్‌ కమిషనర్‌ చిట్టిబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తూ 14వ వార్డును ఏకగ్రీవం చేశారంటూ తెదేపా శ్రేణులు నిరసనలకు దిగారు. టీడీపీ అభ్యర్థి ప్రకాశ్‌ నామినేషన్‌ను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నట్లు చూపడంతో సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు కుప్పం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qw5QwO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour