Tuesday, 9 November 2021

మరోసారి పార్లమెంటుకు రైతులు: నవంబర్ 29న ట్రాక్టర్లతో మార్చ్, హెచ్చరిక

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుమారు ఏడాది నిరసనలు చేపడుతున్న రైతు సంఘాల నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరసనలకు ఏడాది కావస్తున్న సందర్భంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నవంబర్ 29న పార్లమెంట్ కు ట్రాక్టర్ల కవాతు నిర్వహించాలని నిర్ణయించారు. సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన తొమ్మిది మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3D5HFZK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour