ఏపీలో రాజకీయంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ పాలిట్ బ్యూరో కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం. .తరువాత వ్యక్తమైన స్పందన..వరద ప్రభావిత జిల్లాల్లో చంద్రబాబు పర్యటన తరువాత ఈ సమావేశం కీలకంగా మారింది. అసెంబ్లీలో తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. తాను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FNngtj
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment