Thursday, 25 November 2021

జూ ఎన్టీఆర్ అంశంలో ఏం చేద్దాం- నేడు టీడీపీ పాలిట్ బ్యూరో మీట్ : భవిష్యత్ కార్యాచరణ పైనా..!!

ఏపీలో రాజకీయంగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ పాలిట్ బ్యూరో కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాలు..చంద్రబాబు కన్నీరు పెట్టటం. .తరువాత వ్యక్తమైన స్పందన..వరద ప్రభావిత జిల్లాల్లో చంద్రబాబు పర్యటన తరువాత ఈ సమావేశం కీలకంగా మారింది. అసెంబ్లీలో తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. తాను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FNngtj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour