Thursday, 25 November 2021

ఏపీలో టమోటా ధర ఇక కిలో రూ 60 : మూడు జిల్లాల్లో అందుబాటులోకి : ఒక్కొక్కరికీ కిలో మాత్రమే..!!

గతంలో ఎప్పుడూ లేని విధంగా పెరిగిపోయిన టమోటా ధరల నియంత్రణ..సామన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో మార్కెటింగ్‌ శాఖ నేరుగా రైతుల నుంచి టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టింది. అనంతపురం, చిత్తూరు మార్కెట్‌ యార్డుల్లో రైతుల నుంచి కిలో రూ.50-55 చొప్పున కొనుగోలు చేసి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p4dIU0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour