దేశవ్యాప్తంగా కోర్టులపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో దేశంలో ప్రత్యామ్నాయ వ్యవస్ధల రూపకల్పనకు కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా స్వయంగా సుప్రీంకోర్టే దీనిపై ఆలోచించాలని సూచించడంతో రంగంలోకి దిగిన కేంద్రం.. దీనిపై ఓ బిల్లును పార్లమెంటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లుపై కేంద్రం ప్రజాభిప్రాయం కోరుతోంది. ఇది అందుబాటులోకి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kbjfXm
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment