Friday, 5 November 2021

కోర్టులకు వెళ్లకుండానే మధ్యవర్తిత్వం-కేంద్రం కొత్త వ్యవస్ధ- ఆన్ లైన్లోనూ పరిష్కారం-త్వరలో బిల్లు

దేశవ్యాప్తంగా కోర్టులపై పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో దేశంలో ప్రత్యామ్నాయ వ్యవస్ధల రూపకల్పనకు కొన్నేళ్లుగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా స్వయంగా సుప్రీంకోర్టే దీనిపై ఆలోచించాలని సూచించడంతో రంగంలోకి దిగిన కేంద్రం.. దీనిపై ఓ బిల్లును పార్లమెంటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రూపొందించిన ముసాయిదా బిల్లుపై కేంద్రం ప్రజాభిప్రాయం కోరుతోంది. ఇది అందుబాటులోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kbjfXm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour