Friday, 5 November 2021

చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకల్లో సాయిధరమ్ తేజ్.. ఫొటో షేర్ చేసిన చిరు - ప్రెస్‌రివ్యూ

రెండు నెలల కిందట రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయిధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారని, చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్నారని 'సాక్షి' కథనం తెలిపింది. ''మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం అనంతరం కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌.. మీడియాకు కన్పించలేదు. అపోలో ఆస్పత్రిలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kdj5i5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour