Friday, 5 November 2021

బీజేపీకి ఉపఎన్నికల షాక్-పెట్రో ఊరట, ఉచిత రేషన్ కొనసాగింపు సహా దిద్దుబాటు-యూపీపై ఫోకస్

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తప్పలేదు. రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పాటు పెట్రోలు, డీజిల్ ధరలు కూడా సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. దీనికి కారణమైన బీజేపీకి గుణపాఠం చెప్పాలని భావించిన ఓటర్లు.. హుజురాబాద్ వంటి కొన్ని చోట్ల మినహా చాలా సీట్లలో ఓటమి రుచి చూపించారు. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3GV2RUL
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour