Friday, 5 November 2021

కరోనాకు చెక్ పెట్టే టాబ్లెట్: కోవిడ్ గేమ్ ఛేంజర్ మోల్నుపిరవిర్‌కు యూకే ఆమోదం, తయారీకి ఇండియన్ ఫార్మా సంస్థలు

కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచం మొత్తం అతలాకుతలమైన విషయం తెలిసిందే. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న క్రమంలో కరోనా మహమ్మారి నియంత్రణకు కరోనా వ్యాక్సిన్ లు ఒకటొకటిగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఇక తాజాగా కరోనా వైరస్ చికిత్సకు టాబ్లెట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రధానంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EMl7xt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour