Wednesday, 17 November 2021

మావోయిస్ట్ లకు బిగ్ షాక్: గడ్చిరోలి ఎన్ కౌంటర్ తర్వాత ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో వారి ఇళ్ళలో ఎన్ఐఏ సోదాల కలకలం!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మావోయిస్టులు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 14వ తేదీన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర పోలీసులు ఏకంగా 27 మంది నక్సలైట్లను ఎన్కౌంటర్లో హతమార్చిన ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3oHGauC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour