ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం ఇరుసభలు ప్రారంభం కాగానే దివంగత సభ్యులకు సంతాప తీర్మానాలు చేశారు. అనంతరం సభలు వాయిదా వేసి బీఏసీలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా సభలు ఎన్నిరోజులు కొనసాగాలనే అంశంలో గందరగోళం ఏర్పడింది ముందు అసెంబ్లీని కేవలం ఇవాళ మాత్రమే నిర్వహించాలని భావించిన ప్రభుత్వం అసెంబ్లీ బీఏసీలో మాత్రం టీడీపీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nzlF4l
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment