Thursday, 11 November 2021

అమిత్ షా ముందు ఏపీ చిట్టా- మూడు రాజధానులకు నిధులివ్వండి : కేంద్రం తేల్చేసింది..!!

ఏపీ ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా మూడు రాజధానుల వ్యవహరం పైన సహకారం కోరుతోంది. ఈ నెల 14న తిరుపతి కేంద్రంగా దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశంలో తొలుత 23 అంశాలతో సమావేశం ఎజెండాకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Cd92Qi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour