Thursday, 11 November 2021

భారత్ ఉప్పు తిని..పాకిస్తాన్‌కు సపోర్ట్ చేస్తావా: సానియా మీర్జాను ఆడేసుకుంటోన్న నెటిజన్లు

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్ చిట్టచివరి దశకు వచ్చేసింది. ఫైనలిస్టులు ఎవరో తేలిపోయింది. ఈ దఫా ఈ ప్రతిష్ఠాత్మక కప్..ఆసియా ఉపఖండం చేజారి పోయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఫైనల్ చేరాయి. సెమీ ఫైనల్స్‌లో ఈ రెండు జట్లు తమ ప్రత్యర్థులను చిత్తు చేశాయి. తొలి సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YDzzsi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour