Sunday, 14 November 2021

మాదక ద్రవ్యాల నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలి - త్వరలోనే నీటి వివాదాల పరిష్కారం : అమిత్ షా..!!

మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. దక్షిణాది ప్రాంతీయ మండలి (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌) సమావేశంలో అమిత్‌షా ముఖ్యమంత్రులకు పలు కీలక సూచనలు చేసారు. మాదకద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని.. యువతను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేయాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CeoTyc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour