మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా సూచించారు. దక్షిణాది ప్రాంతీయ మండలి (సదరన్ జోనల్ కౌన్సిల్) సమావేశంలో అమిత్షా ముఖ్యమంత్రులకు పలు కీలక సూచనలు చేసారు. మాదకద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని.. యువతను నిర్వీర్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేయాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని చెప్పారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CeoTyc
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment