Sunday, 14 November 2021

మున్సిపల్ పోలింగ్ ప్రారంభం - కుప్పంలో హోరా హోరీ : అదనపు బలగాలు - చంద్రబాబు సీరియస్..!!

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న మున్సిపాల్టీలు... వార్డులకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా.. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీలు.. 325 వార్డుల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 353 వార్డులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. 28 వార్డులు ఏకగ్రీవం కావడంతో 325 స్థానాలకే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8.62 లక్షల మంది ఓటర్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ccVZ6W
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour