న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 29 అసెంబ్లీ నియోజకవర్గాలు, 3 లోక్సభ స్థానాల ఉపఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. కొన్ని చోట్ల బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగలగా.. కాంగ్రెస్ పార్టీకి కొన్ని విజయాలు కొత్త జోష్ నింపాయి. హిమాచల్ప్రదేశ్, హర్యానా, పశ్చిమెంగాల్ రాష్ట్రాలో బీజేపీ ఎదురుదెబ్బలు తగిలాయి. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31j5wHf
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment