Tuesday, 2 November 2021

బద్వేలులో వైసీపీ ఘన విజయం- 90వేల ఓట్ల మెజార్టీ : సీఎం ఆదేశించారు..పెద్దిరెడ్డి అమలు చేసారు..!!

వైసీపీ అంచనాలే నిజమయ్యాయి. బద్వేలు ఉప ఎన్నికలో అధికార వైసీపీ అభ్యర్ధి ఘన విజయం సాధించారు. మొత్తం 11 రౌండ్లలో జరిగిన ఓట్ల లెక్కింపులో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ 90,089 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ 21,567 ఓట్లు దక్కించుకోగా.. కాంగ్రెస్ కు 6,191 ఓట్లు పోలయ్యాయి. నోట

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31hdd0B
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour