Sunday, 21 November 2021

వెంటనే జిల్లాలకు వెళ్లండి : మంత్రులు- ఎమ్మెల్యేలకు సీఎం జగన్ ఆదేశం..!!

వరద ప్రభావిత ప్రాంతాలకు చెందిన ఇంఛార్జ్‌ మంత్రులు, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండి సహాయ కార్యక్రమాలు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా కడప..చిత్తూరు..అనంతపురం..నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. భారీగా ప్రాణ నష్టంతో పాటుగా వందలాది గ్రామాలు నీట మునిగి లక్షలాది ఎకరాల పంట నష్టం జరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DEuy1Y
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour