Sunday, 21 November 2021

రాజస్థాన్ మంత్రివర్గంలోకి 15 కొత్త ముఖాలు, ఐదుగురు సచిన్ పైలట్ వర్గం, అంతా ఓకే

జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మంత్రివర్గంలోకి కొత్త ముఖాలు వచ్చాయి. మొత్తం 15 మంది మంత్రివర్గంలోకి వచ్చారు. వీరిలో ఐదుగురు సచిన్ పైలట్ వర్గం వారు కావడం గమనార్హం. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఆదివారం మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య ఉన్న బేదాభిప్రాయాలకు ఈ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ చరమగీతం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/30MIGrd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour