Sunday, 28 November 2021

థర్డ్‌వేవ్ బిగిన్స్: కెనడాలో ఒమిక్రాన్ వ్యాప్తి: నైజీరియా వెళ్లొచ్చిన వారికి పాజిటివ్: లాక్‌డౌన్

ఒట్టావా: రెండు సంవత్సరాలుగా ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచ దేశాలు సహవాసం చేస్తోన్నాయి. ఇప్పుడిప్పుడే కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు లాక్‌డౌన్‌లో గడిపిన అనేక దేశాల్లో జనజీవనం గాడిన పడుతోంది. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు క్రమంగా పట్టాలెక్కుతున్నాయి. కరోనా వైరస్‌కు చెందిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లు వెలుగులోకి వచ్చినప్పటికీ..

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xB2Ssv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour