Sunday, 28 November 2021

గవర్నర్ కు పోస్ట్‌ కొవిడ్‌ లక్షణాలు -హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో..!!

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ వెళ్లారు. కొవిడ్‌ అనంతర(పోస్ట్‌ కొవిడ్‌) లక్షణాలు కనిపించడంతో చికిత్స నిమిత్తం ఆయనను తీసుకెళ్లినట్లు తెలిసింది. తొలుత ఈనెల 15న గవర్నర్‌ దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతుండగా... వైద్యులు పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈనెల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3I4DW1l
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour