Wednesday, 17 November 2021

అప్పులు చెల్లించకపోతే పరువునష్టం-జగన్ సర్కార్ కు కేంద్ర విద్యుత్ సంస్ధల హెచ్చరిక

ఏపీలో విద్యుత్ రంగం తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. పైకి చెప్పుకునేందుకు అంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తున్నా విద్యుత్ సంస్ధల నష్టాలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక సంస్ధల భారీగా రుణాలు తీసుకుని వాటిని నడిపిస్తోంది. ఈ రుణాలకు అసలు, వడ్డీలు చెల్లించకపోవడం, బకాయిల చెల్లింపు గడువు కూడా ముగిసిపోవడంతో కేంద్ర ఆర్ధిక సంస్ధల ప్రతినిధులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ntuufX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour