Wednesday, 17 November 2021

ఏపీ అసెంబ్లీ సమావేశాలు- టీడీపీ బాయ్ కాట్..!! ముట్టడికి విద్యార్ధి సంఘాల పిలుపు-భారీ బందోబస్తు..!!

సుదీర్ఘ విరామం తరువాత ఏపీ అసెంబ్లీ సమావేశమవుతోంది. అసెంబ్లీ చివరి సమావేశం జరిగి ఆరు నెలలు పూర్తి కానుండటంతో..తప్పని సరిగా సభ సమావేశం కావాలి. దీంతో..ఈ ఒక్క రోజు సభ నిర్వహించాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అసెంబ్లీ సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wYGTeE
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour