Thursday, 25 November 2021

జూ ఎన్టీఆర్ పై టీడీపీ టార్గెట్ ఫిక్స్ : కొడాలి నాని ట్రాప్ లో చిక్కారా- క్లారిటీ ఇచ్చారా : తారక్ అడుగులు ఎటు..

ఇప్పడు ఏపీలో అనూహ్యంగా రాజకీయాలు కొత్త టర్న్ తీసుకున్నాయి. అటు టీడీపీ..ఇటు వైసీపీ రాజకీయాలు సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీలో తన సతీమణి గురించి వైసీపీ నేతలు అసభ్యంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. తిరిగి సీఎం అయిన తరువాతనే సభలో అడుగు పెడతానని స్పష్టం చేసారు. ఆ వెంటనే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3p4Sh58
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour