న్యూఢిల్లీ: ఇవ్వాళ రాజ్యాంగ దినోత్సవం. దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ వేడుకలను ప్రారంభిస్తారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపిస్తారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E1i8BC
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment