Thursday, 25 November 2021

ప్రభుత్వాలను కూల్చేస్తూ..రాజ్యాంగ వేడుకలు నిర్వహించడమా: 14 పార్టీలు బాయ్‌కాట్: వైసీపీ హాజరు

న్యూఢిల్లీ: ఇవ్వాళ రాజ్యాంగ దినోత్సవం. దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ప్రత్యేక వేడుకలను ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ వేడుకలను ప్రారంభిస్తారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా రాజ్యాంగ ప్రవేశికను చదివి వినిపిస్తారు. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3E1i8BC
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour