న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి సర్కార్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అధికార పక్ష వైఖరి పట్ల విమర్శలు ఎదురవుతోన్నాయి. పార్లమెంట్ చరిత్రలో ఓ బ్లాక్ డేగా అభివర్ణిస్తోన్నారు. ప్రజాస్వామ్యం క్రమంగా హత్యకు గురవుతోందనే ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి. మూడు వ్యవసాయ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3llrK2C
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment