Monday, 29 November 2021

పార్లమెంట్‌లో హత్యకు గురవుతోన్న ప్రజాస్వామ్యం: సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు పార్లమెంట్‌లో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి సర్కార్ వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అధికార పక్ష వైఖరి పట్ల విమర్శలు ఎదురవుతోన్నాయి. పార్లమెంట్ చరిత్రలో ఓ బ్లాక్ డేగా అభివర్ణిస్తోన్నారు. ప్రజాస్వామ్యం క్రమంగా హత్యకు గురవుతోందనే ఘాటు వ్యాఖ్యలు వినిపిస్తోన్నాయి. మూడు వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3llrK2C
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour