Monday, 29 November 2021

చివరి క్షణంలో ప్రశ్నలు తొలగింపు: జాబితాలో లేని కేసీ వేణుగోపాల్ 2 ప్రశ్నలు

పార్లమెంట్ శీతకాల సమావేశాలు హీట్ పెంచుతున్నాయి. తొలి రోజు వ్యవసాయ చట్టాలను రద్దు బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినా.. చర్చకు అవకాశం ఇవ్వలేనని ప్రతిపక్షాలు చిందులేశాయి. అయితే రాజ్యసభ సభ్యుడు కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నను తుది జాబితా నుంచి ప్రభుత్వం తీసివేసింది. దీనిపై ప్రతిపక్షాలు గుర్రుమంటున్నాయి. విదేశాల్లో ఉంటున్న ఎన్ఆర్ఐలు ఎయిర్ పోర్టుల వద్ద

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/31bWg8g
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour