Sunday, 21 November 2021

ప్రధాని చెప్పారు కానీ..: నవంబర్ 29న పార్లమెంటుకు రైతుల మార్చ్, నిరసనలు

న్యూఢిల్లీ: కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయనున్నట్లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై ఆదివారం సింఘు సరిహద్దులో సంయుక్త కిసాన్​ మోర్చా నేతలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. గతంలో నిర్ణయించిన కార్యక్రమాలు, ఆందోళనలు యథావిధిగా కొనసాగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నవంబర్ 22న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కిసాన్​ పంచాయత్​,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CBBrjd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour