కడప: రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 2000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన కడప రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. ప్రయాణికులను కడప రైల్వే స్టేషన్లో దించేయడంతో వారు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. తిరుమల ఎక్స్ప్రెస్ శనివారం ఉదయం వైజాగ్ నుంచి తిరుపతికి బయలుదేరింది. నెల్లూరు-రేణిగుంట మీదుగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fvx2jy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment