Sunday, 21 November 2021

కడపలో ‘తిరుమల ఎక్స్‌ప్రెస్‌’ నిలిపివేత: ప్రయాణికుల ఆందోళన, వర్షలతో 18 రైళ్లు రద్దు

కడప: రైల్వే శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 2000 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన కడప రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రయాణికులను కడప రైల్వే స్టేషన్‌లో దించేయడంతో వారు రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకి వెళితే.. తిరుమల ఎక్స్‌ప్రెస్‌ శనివారం ఉదయం వైజాగ్ నుంచి తిరుపతికి బయలుదేరింది. నెల్లూరు-రేణిగుంట మీదుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Fvx2jy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour